ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మంగళవారం ప్రజా దర్బార్

మంగళవారం ప్రజా దర్బార్

📰 Generate e-Paper Clip

ప్రజా దర్బార్

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు రేపు అనగా 09-06-2026 తేదీ మంగళవారం నాడు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.ప్రజలు తమ సమస్యలను,విజ్ఞప్తులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేరుగా తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం.ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కకోరారు.

గమనిక:- ప్రజా దర్బార్ నందు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని స్వయంగా కలవడానికి వచ్చే ప్రజలు వారి ఆధార్ కార్డును మరియు రేషన్ కార్డును తీసుకొనిరావల్సిందిగా కోరుచున్నాము.

ఇట్లు
MLA వరదరాజుల రెడ్డి గారి కార్యాలయం
ప్రొద్దుటూరు నియోజకవర్గం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!