ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ముద్రగడ పద్మనాభం కన్నుమూత

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు (  హైదరాబాద్):

 

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆ తరువాత అనేక సవాళ్లు చేసి.. తన పేరును కూడా మార్చుకొని సంచలనం సృష్టించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!