ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్దొంగ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి –కొనిరెడ్డి

దొంగ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి –కొనిరెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ లో కొంతమంది దొంగ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని  మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట కొనిరెడ్డి ఆధ్వర్యంలో అమృత్ నగర్ బాధితుల తో కలిసి తహసిల్దార్ కు అక్కడ జరుగుతున్న దొంగ పట్టాల ముఠా గురించి వివరించారు. పేదల భూములు ₹5 లక్షల వరకు వారికే తెలియకుండా ఇతరులకు అమ్ముతున్నారని వివరించారు. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!