ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలి–ఎమ్మెల్యే వరద

80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలి–ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (రాజుపాలెం):

రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవలె వచ్చిన గాలివానల కారణంగా పడిపోయిన 80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్దించాలన్నారు.రాజుపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవో కు చెప్పారు.మైలవరం కాలువల ఆయకట్టు పరిధిలో మెయింటనెన్స్ మరియు శెట్టర్ రిపేర్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో MPDO సురేష్ బాబు ,MRO హరినాథ్ రెడ్డి ,మండల స్థాయి అధికారులు,నాయకులు పాల్గొన్నారు.

 

Previous article
కృష్ణా నది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు, బీచ్ షాక్స్, ఏవియేషన్ పాలసీకి ఆమోదం …ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 కు పెంపు…కాంగ్రెస్ బిఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పవన్, ఆయన సభకు అనుమతులు ఇవ్వకపోవడం దారుణం – బిజెపి చీఫ్ రామ్ చందర్ రావు..ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది బలి : ఇండీ కూటమిని బహిష్కరించిన డిఎంకె… నేటి నుండే అమల్లోకి సవరించిన భూముల ధరలు : తృణమూల్ కు వరుస ఎదురు దెబ్బలు అసెంబ్లీ తరహాలో పార్లమెంట్ లోనూ తిరుగుబాటు..ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది బలి : ఇండీ కూటమిని బహిష్కరించిన డిఎంకె… నేటి నుండే అమల్లోకి సవరించిన భూముల ధరలు : తృణమూల్ కు వరుస ఎదురు దెబ్బలు అసెంబ్లీ తరహాలో పార్లమెంట్ లోనూ తిరుగుబాటు..
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!