ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కలిసిన పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ కుమార్

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కలిసిన పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ కుమార్

📰 Generate e-Paper Clip

 

సలాం  ప్రొద్దుటూరు:

కడప పబ్లిక్ హెల్త్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా ఇటీవల బదిలీపై వచ్చిన డి. సతీష్ కుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో పబ్లిక్ హెల్త్ విభాగానికి సంబంధించిన పలు అంశాలపై  చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!