ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్మంత్రి ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

మంత్రి ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ప్రొద్దుటూరుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బీ (R&B) గెస్ట్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మల్లెల లింగారెడ్డి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి వంటి పలు అంశాలపై స్వల్పంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!