సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వార్డులో పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ ఇంచార్జి బేపారి ఆరీఫ్. ఈ కార్యక్రమంలో అహమ్మద్,వార్డ్ నాయకులు మాదురు మున్నా, వరపకుల ఖాదర్ బాషా,అక్బర్ పాల్గొన్నారు..
