ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్టెన్త్ విద్యార్థులు పొరపాటులను సవరించుకోవచ్చు

టెన్త్ విద్యార్థులు పొరపాటులను సవరించుకోవచ్చు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ఆంధ్ర ప్రదేశ్ టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ వివరాల్లో పొరపాట్లను హెడ్మాస్టర్ల ద్వారా సవరించుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 15 వరకు పొడిగించినట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసి హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా పొరపాట్లను సవరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!