హైదరాబాద్.. * వివేకా హత్య కేసులో సిబిఐ కోర్ట్ విచారణ * తదుపరి దర్యాప్తు చేయాలన్న సునీత వేసిన పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన నిందితుల తరుపు న్యాయవాదులు * ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశారని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని నిందితులు కౌంటర్ * గతంలో CBI సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని, ఇటీవల సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవద్దని సునీత తరుపు న్యాయవాది వాదనలు * కిరణ్ యాదవ్, చైతన్య రెడ్డి ను విచారణ చేసి ఈ కేసులో వారి ప్రమేయం లేదని ఇటీవలే ఛార్జ్ వేసిన సిబిఐ * తదుపరి విచారణ16 కు వాయిదా
RELATED ARTICLES
