సలాం ప్రొద్దుటూరు:
బుధవారం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు 5 వ వార్డ్ లోని వంగనూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వారు పాల్గొనడం జరిగినది.
