ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్భూ వివాదం -ఇరు కుటుంబాలు దాడి

భూ వివాదం -ఇరు కుటుంబాలు దాడి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (నార్పల):

నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం ఘర్షణ ఏర్పడి ఇరు కుటుంబాలు దాడికి దిగిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి ల మధ్య భూమి వివాదం రాజుకుంది. ఈ వివాదంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి ఇద్దరూ కలిసి నారాయణరెడ్డి కుటుంబం పై దాడి చేశారు. ఈ దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!