ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్లోకేష్‌ను కలిసిన ఆసం రఘురామిరెడ్డి

లోకేష్‌ను కలిసిన ఆసం రఘురామిరెడ్డి

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు  (కడప):

కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కడప విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా ఆసం రఘురామిరెడ్డి నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రొద్దుటూరు లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై స్వల్పంగా చర్చించారు .జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!