ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణం లో 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ASP U.విభూకృష్ణ ,ZP CEO సుబ్రహ్మణ్యం ,మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ,2 టౌన్ సీఐ వంశీనాథ్ ,మాడెం సుధాకర్ రెడ్డి ,మున్సిపల్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!