ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్అంతర్జాతీయస్థాయి గుర్తింపు –cm రేవంత్

అంతర్జాతీయస్థాయి గుర్తింపు –cm రేవంత్

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (రంగారెడ్డి):

కోహెడ్ లో నిర్మాణం చేసున్న సమీకృత పండ్ల మార్కెట్ మనకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.స్థానికంగా పండ్ల మార్కెట్తో పాటు ఇంటిగ్రేటెడ్ సబజిస్ట్రార్ కాంప్లెక్స్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “నగరంలోని పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించినప్పుడు తాత్కాలిక టెంట్లు వేశారు. గాలివాన వచ్చినప్పుడు రైతులకు గాయాలయ్యాయి. ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ నిర్మిస్తానని నాడు ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చాను. పండ్లు, కూరగాయలు అన్నీ లభించేలా ఈ మార్కెట్ను నిర్మిస్తున్నాం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!