సలాం ప్రొద్దుటూరు (అమరావతి):
జూన్ 8న కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉద్యోగ సంఘాలు..ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఆందోళన.. డిపో స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొదని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే సొంతంగా నడపాలని ఉద్యోగ సంఘాల డిమాండ్..అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు.
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన
RELATED ARTICLES
