బీసీ వర్గానికి చెందిన నస్యం నడిపెన్న హత్యను టీడీపీ బీసీ నేతలు మర్చిపోయారా?

  –“ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో మీకు తెలియదా?”   – నస్యం శ్రీనివాసులు   సలాం ప్రొద్దుటూరు:   బీసీ సామాజికవర్గానికి చెందిన తన తండ్రి నస్యం నడిపెన్న హత్య ఘటనను టీడీపీకి చెందిన బీసీ నాయకులు మర్చిపోయారా? అని చెన్నంరాజుపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుడు నస్యం శ్రీనివాసులు ప్రశ్నించారు. బీసీ వ్యక్తి హత్యకు గురైన సమయంలో రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులంతా ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. నస్యం నడిపెన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన సమయంలో...