సలాం ప్రొద్దుటూరు:
బుధవారం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజల తో సమస్యల ఉంటే తన కు తెలపాలని కోరారు.