SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 1:35 pm Posted by : SALAM PRODDATUR

జర్నలిస్టుల సమస్యలపై మంత్రి కు వినతి పత్రం

 

సలాం ప్రొద్దుటూరు:

శనివారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టులు రాష్ట్ర సమాచార శాఖ హౌసింగ్ కార్పొరేషన్ శాఖ మంత్రి పార్థసారధి కు శాలువా కప్పి, సత్కరించి జర్నలిస్టు సమస్యల వినతి పత్రం అందజేశారు.