సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):
పర్యావరణ దినోత్సవ సందర్బంగా మైదుకూరు పురపాలక సంఘ కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రచెరువు నందు మొక్కలు నాటే కార్యక్రమం చేశారు . మొక్కలు నాటడం, పరిరక్షణ, వాటి ప్రాధాన్యత గురించి కమిషనర్ వివరించడం జరిగింది .ఈ కార్యక్రమం లో పారిశుధ్య కార్మికులు, సానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు