నర్సులా ..వైద్యులా ?

  సలాం ప్రొద్దుటూరు (నాయుడుపేట): ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ వైద్య సేవలపై సెంటర్లో రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అనారోగ్య సమస్యలు లేదా ప్రమాదాల కారణంగా ఆసుపత్రికి రోగులకు వైద్యులు వచ్చే అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు విధి సమయంలో ఆసుపత్రి వెలుపల కనిపిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. డాక్టర్ల కోసం ఆరా తీస్తే ఇప్పుడే భోజనానికి వెళ్లారు అనే సమాధానమే హాస్పిటల్ సిబ్బంది నుండి తరచూ వినిపిస్తోందని రోగులు వాపోతున్నారు. భోజన విరామం పేరుతో కొందరు...