Date of Publish : 25 June 2026, 4:09 pmPosted by : SALAM PRODDATUR
బుధవారం కడపజిల్లా పార్లమెంట్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో కమలాపురం ఎం ఎల్ ఎ పుత్త చైతన్య రెడ్డి , ప్రధానకార్యదర్శి జబివుల్లా , కమిటీ సభ్యులు పాల్గొన్నారు.